పెద్దపల్లి జంక్షన్, మే 29: మాతృత్వం ఓ వరం.. అలాంటి సమయంలో గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఎన్నో సందేహాలు, అనుమానాలు తలెత్తుతాయి. కరోనా సమయంలో వారు ఎవరిని సంప్రదించాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడే అవ�
వైద్య సిబ్బంది విధిగా హాజరుకావాలికలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణపెద్దపల్లి జంక్షన్ మే 28: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను �
జిల్లా పోలీసుల పనితీరు భేష్నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డిపెద్దపల్లి, మే 28(నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, జిల్లా పోలీసుల పనితీరు భేష్గా ఉంద
పెద్దపల్లిటౌన్, మే 27: శ్రీసత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చడం అభినందనీయమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ కొనియాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న 40మంది టీచర్లు, అటెండర్లు, ఆయాలక
పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి12(బి) సాధనకు కృషి చేయండిరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ మల్లేశంతో భేటీకమాన్చౌరస్తా, మే 27 : శాతవాహన యూనివర్సిటీ
కరోనాతో లంగ్స్ చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో శ్రీనివాస్ఆదుకోవాలని భార్య వేడుకోలుఅందమైన కుటుంబం.. చూడచక్కని జంట.. పెండ్లి చేసుకొని కొత్త జీవితంలో అడుగు పెట్టారు. కానీ ఇంతలోనే మాయదారి కరోనా ఆ కుటుంబాన్ని
ఇల్లంతకుంట, మే 25: అడిషనల్ కలెక్టర్ అం జయ్య మరణించడం బాధాకరమని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన జిల్లాలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించి బాధితులకు అండగా ఉన్నారని కొనియాడారు. జిల్ల�
ఇది భావితరాలకు పర్యాటక ఆస్తికరీంనగర్ను హరితవనంగా మార్చడంలో పోలీసుల కృషి అభినందనీయంమంత్రి గంగుల కమలాకర్ lసీటీసీలో రాతి వనం ప్రారంభంరాంనగర్, మే 24: పోలీస్ కమిషనరేట్ పోలీసు శిక్షణ కేంద్రం (సీటీసీ)లోని �
జ్యోతినగర్(రామగుండం), మే 24: లాక్డౌన్ వేళల్లో ప్రజలెవరూ బయటికి రావద్దని రామగుం డం సీపీ సత్యనారాయణ సూచించారు. రామగుండం పోలీస్స్టేషన్ పరిధి మసీద్ టర్నింగ్, రైల్వేస్టేషన్ ఏరియాలో రామగుండంలో అడిషనల్�
కరోనా టైంలోనూ అసహాయులకు రాష్ట్ర సర్కారు కొండంత అండనెలనెలా ఠంఛన్గా పింఛన్సంబురపడుతున్న లబ్ధిదారులుఉమ్మడి జిల్లాలో 5,24,197 మందికి ప్రతి నెలా 111.78 కోట్ల లబ్ధిపెద్దపల్లి, మే 23(నమస్తే తెలంగాణ): ప్రపంచాన్ని కుది�
ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్ల విక్రయాలుగోదావరిఖనిలోనే రోజూ 70వేల అమ్మకాలురూ.6.50 నుంచి రూ.7కోల్సిటీ, మే 23: ఇప్పుడు అందరి తాపత్రయం ఒక్కటే… ఒంట్లో శక్తిని (ఇమ్యూనిటీ పవర్)ను పెంచుకోవడమే. ఆరోగ్యానికి ‘అండ’గా న�
సత్ఫలితాలిస్తున్న మంకీ ఫుడ్కోర్టుకురిక్యాలలో ఏపుగా పెరిగిన మొక్కలుఅందుబాటులోకి ఫలాలుగంగాధర, మే 22: కోతులు వనాలకు పోవాలి.. వానలు వాపస్ రావాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచన చేశారు. ఇందులో భాగంగ�