ప్రభుత్వంలో ఉండి పథకాలను ‘పరిగె’ అంటడా..?ఏకంగా సీఎం సీటుకే ఎసరు పెట్టిండుమంత్రి గంగుల కమలాకర్జమ్మికుంటలో ముఖ్య కార్యకర్తల సమావేశంజమ్మికుంట, జూన్ 14: ‘మాజీ మంత్రి ఈటలకు పుట్ట గతులుండవ్. దేశంలో ఏ రాష్ట్ర
ఏ స్వార్థం కోసం చేరుతున్నవో ప్రజలందరికీ తెలుసురాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ఎవరైనా బాధలో ఉంటే నవ్వేవాడు : ఎమ్మెల్సీ నారదాసురాజీనామాతో నష్టమేమీ లేదు : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్కార్యకర్తలను తయారు చేసి�
గోదావరిఖని, జూన్ 13: సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ మేరకు ఆర్జీ-1 పరిధిలోని గోదావరిఖనిలో సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ ము�
కనువిందు చేస్తున్న పల్లె పకృతి వనాలుహర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు,చిన్నారులుచిగురుమామిడి, జూన్ 12: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి పనుల్లో భాగంగా చేపట్టిన పల్లె ప్రకృతి వ�
రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు విడుదలతాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులుమంత్రి గంగులకు జీవో కాపీని స్వయంగా అందించిన ముఖ్యమంత్రి కరీంనగర్, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;‘మానేరు రివర్ ఫ్రంట
ప్రకటించిన మంత్రి కేటీఆర్ఫలించిన ఎమ్మెల్యే చందర్ కృషినియోజకవర్గ ప్రజల హర్షంగోదావరిఖని, జూన్ 10 :పెద్దపల్లి జిల్లా సిగలో మరో నగ చేరబోతున్నది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రామ గుండం పారిశ్రామిక ప
వారంతా ఈటల జనసేన, ఈటల యువసేన నాయకులురాజకీయ పబ్బం కోసం నాటకాలు ఆడుతున్రుటీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి ఆలేటి శ్రీరాం, ప్రధాన కార్యదర్శి అజయ్హుజూరాబాద్టౌన్, జూన్ 10 : రాజీనామా చేసేందుకు వచ్చిన తమన�
విద్యానగర్, జూన్ 8: మృగశిరకార్తె ప్రారంభంతో ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా చేపలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఏటా ఈ ప్రత్యేక రోజు వాటిని ఆహారంగా తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో మార్కెట్లో ధరలు పెరిగిన
3.61 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణ..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటిస్థానంపీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్మంథని టౌన్, జూన్ 8: యాసంగి ధాన్యం కొనుగోళ్లలో మంథని సహకార సంఘం అద్భుతమైన రికార్డు సృష్టించింద
గోదావరిఖని, జూన్ 7: ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-2ఏ గనిని జీఎం కే నారాయణ సందర్శించారు. గనిలోని సాండ్ స్టావింగ్ ఎస్ఎస్ 11/2 సిమ్ ప్యానల్లోని పనులను పర్యవేక్షించారు. అక్కడ సపోర్టు సిస్టం, ఏ విధమైన చర్యలు తీసుక