సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డిఎరువులు, పురుగు మందు డీలర్లతో సమావేశం కాల్వశ్రీరాంపూర్, జూన్ 4: హెచ్టీ కాటన్ విత్తనాలు, ైగ్లెఫోసెట్ గడ్డి మందు విక్రయించవద్దని సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి స
కరీంనగర్ దవాఖానలో రోజుకు 400 ఆర్టీపీసీఆర్ టెస్టులుపెరిగిన శాంపిళ్ల సేకరణనిర్విరామంగా సిబ్బంది విధులువేగంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు24గంటల్లోనే ఫలితం.. ఫోన్కే రిపోర్ట్రిజల్ట్ కచ్చితం.. కరోనా నియంత్�
ధర్మారం, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి ధర్మారం మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్ర�
త్వరలో రామగుండంలో ఇండస్ట్రియల్, ఐటీ పార్కుఎమ్మెల్యే కోరుకంటి చందర్గోదావరిఖని, జూన్ 2: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ముందుకు నడిపిన ఉద్యమధీరుడు కేసీఆర్ అని రామగుండ�
కోల్సిటీ, జూన్ 2: గోదావరిఖని నగరంలోని మర్చంట్ అసోసియేషన్ వ్యాపారులు కరోనా బాధితుల సాయానికి ముందుకు వచ్చారు. కొద్ది రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాం తంలో కరోనా బారిన పడిన వారికి రోజు రెండు పూటలా కడ�
ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ దృష్టికి పరిస్థితిస్పందించిన కలెక్టర్ శశాంకగ్రామాన్ని సందర్శించిన అధికారులుగంగాధర, జూన్ 1: మండలంలోని ఒద్యారం గ్రామంలో మే 31వ తేదీన 32 �
చిగురుమామిడి/గంగాధర, మే 31: అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం,వాటి అనువర్తన అనే అంశంపై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అందిస్తున్న శిక్షణకు జిల్లా నుంచి పలువురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. కరీంనగర�
ముందస్తుగా లాక్డౌన్ విధింపుగ్రామంలో ఔషధ మొక్కల ద్రావణం స్ప్రేతిప్పతీగ కషాయం తయారీసాతారం జీపీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలుమల్లాపూర్, మే 29: కరోనా కట్టడికి మండలంలోని సాతారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంల
పెద్దపల్లి జంక్షన్, మే 29: మాతృత్వం ఓ వరం.. అలాంటి సమయంలో గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఎన్నో సందేహాలు, అనుమానాలు తలెత్తుతాయి. కరోనా సమయంలో వారు ఎవరిని సంప్రదించాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడే అవ�
వైద్య సిబ్బంది విధిగా హాజరుకావాలికలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణపెద్దపల్లి జంక్షన్ మే 28: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను �
జిల్లా పోలీసుల పనితీరు భేష్నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డిపెద్దపల్లి, మే 28(నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, జిల్లా పోలీసుల పనితీరు భేష్గా ఉంద