మంత్రి కొప్పులపై ఆరోపణలు అవాస్తవం ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్రలు ఫిర్యాదుదారులు ప్రజాసమక్షంలోకి రండి జనగామ గ్రామస్థుల స్పష్టీకరణ గోదావరిఖని, మే 8 : ‘నిప్పు లాంటి మనిషిపై ఇన్ని అభాండాలా?.. ప్రభుత్వా�
సిద్ధమవుతున్న సింగరేణి ఆక్సిజన్ ప్లాంట్వేగంగా నిర్మాణ పనులుపరిశీలించిన ఆర్జీ-1 జీఎంసింగరేణిలోని అన్ని దవాఖానలకు ఇక్కడి నుంచే సరఫరాగోదావరిఖని, మే 7: సింగరేణి ఆర్జీ-1 పరిధిలో గోదావరిఖని నుంచి ముస్త్యాల
గోదావరిఖని, మే 7: సింగరేణి కార్మికులకు సంబంధించి పలు సమస్యలపై టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ డైరెక్టర్ను కలిసి విన్నవించారు. ఈమేరకు హైదరాబాద్లోని సంస్థ డైరెక్టర్(పా) బలరాంను కలిసి శుక్రవారం విన�
శంకరపట్నం, మే 6: ఇంటింటి ఆరోగ్య సర్వేలో భాగంగా కొవిడ్ లక్షణాలు కనిపించిన వారికి వెంటనే ఐసోలేషన్ కిట్లు అందజేయాలని డీపీవో వీరబుచ్చయ్య ఆదేశించారు. గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ�
రాంనగర్, మే 5: కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. బుధవారం రాష్ట్రంలోని
పెద్దపల్లి జిల్లాలో మార్చి నుంచి అందుబాటులోకి సేవలుప్రతి రోజూ 12 గంటల నుంచి 2 గంటల వరకు వేళలుప్రత్యేక వైద్య నిపుణులతో సలహాలు, సూచనలువినియోగించుకుంటున్న రోగులుపెద్దపల్లి, మే 4 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జ
గ్రామాల్లో కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్డౌన్నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాచిగురుమామిడి, మే 4: కరోనా సెకండ్ వేవ్ కేసులను తగ్గుముఖం పట్టించేందుకు గాను మండలంలోని రేకొండ గ్రామ పంచాయతీ పాలకవర్గం మం�
గోదావరిఖని, మే 3: మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. రంజాన్ సందర్భంగా మసీద్ ఇమామ్లు, సదర్లు, మత పెద్దలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలిపీఏసీఎస్ చైర్మన్లు కిషన్రావు, శ్రీనివాస్పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంచందుర్తి, మే 2: రైతులు దళారులను ఆశ్రయించవద్దని, కొనుగోలు కేంద్ర�
సాగు విస్తీర్ణం పెంపునకే చెక్డ్యాంల నిర్మాణంచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్మోతె వాగుపై నిర్మిస్తున్న చెక్డ్యాం పనుల పరిశీలనరామడుగు, మే 2: ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి ఆఖరి ఎకరాకు సాగునీరందించ�
కరోనా కష్టకాలంలో రెండు నెలలకు ఉచితంగా బియ్యం సరఫరా కలెక్టరేట్, మే 1: పేదలకు ఉచిత బియ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా విలయ తాండవం చేస్తున్న క్రమంలో ఆహార భద్రత కార్డు కలిగి