కరీంనగర్, ఏప్రిల్24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇప్పుడు ఎక్కడ విన్నా కరోనా మాటే. ఏ పత్రిక తిరగేసినా, ఏ టీవీ చూసినా ఇదే ముచ్చట. మొదటి విడుతతో పోలిస్తే సెకండ్వేవ్ ప్రజలందరినీ వణికిస్తున్నదంటూ ‘సోషల్ మీడ�
తిమ్మాపూర్, ఏప్రిల్ 23: అంబులెన్స్ వాహనదారులు కొవిడ్ రోగుల బంధువుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాశాఖ అధికారి మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ హెచ్చరించారు. శుక్రవార�
మానేరు వాగు | జిల్లా పరిధిలోని మానేరు వాగులో ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల వద్ద మానేరు వాగులోకి కుటుంబ సభ్యులైన 8 మంది స్నానాలకు వెళ్లారు
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలిఅధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలిమండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్రామడుగు, ఏప్రిల్ 22: స్వీయ నియంత్రణే ప్రజలకు శ్రీరామరక్ష అని ఎమ�
ధర్మపురి, ఏప్రిల్ 22: ధర్మపురి క్షేత్రం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, యాదా ద్రి తరహాలో తీర్చిదిద్దేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువా
ఎలిగేడు, ఏప్రిల్ 21: మండల వైద్యాధికారి నిస్సీక్రిస్టినా ఆధ్వర్యంలో మండలంలో రెండు బృందాలతో కొవిడ్ టీకా వేయిస్తున్నారు. బుధవారం ఒక బృందంతో పీహెచ్సీలో, మరొక బృందంతో శివపల్లిలో టీకా వేయించారు. కార్యక్రమం�
యాసంగిలో రైతు పంట పండిందిజోరుగా వరి కోతలు.. కల్లాల్లో ధాన్యపు రాశులుమండలంలో 120 హార్వెస్టర్లుదిగుబడి అంచనా 3లక్షల క్వింటాళ్లుతిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 21: ఒకప్పుడు యాసంగి అంటే.. ఆశలతో సాగు చేసిన పంట పొట్ట
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్గంగాధర వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభంగంగాధర, ఏప్రిల్ 17: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని,
ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలుసంతోషం వ్యక్తం చేస్తున్న రైతులుహుజూరాబాద్, ఏప్రిల్ 16: ఆరుగాలం కష్టపడి రైతన్న పండించిన పంట చేతికి వస్తున్నది. ప్రభుత్వం గ్రామగ్రామాన కొనుగోళ్లు చేపడుతుండడంతో వరి కోతలు మ�
జూలపల్లి : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్లో ఓ లేగదూడకు మంగళవారం సాంప్రదాయబద్ధంగా బారసాల నిర్వహించారు. గ్రామంలోని జక్కని గాలిబ్కు చెందిన ఆవు 21 రోజుల క్రితం లేగదూడకు జన్మనిచ్చింది. ఈ క్రమంల�
ఈ స్ఫూర్తితో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ముందుకు సాగాలిరాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సన్మానంతిమ్మాపూర్, ఏప్రిల్ 12 : తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామపంచాయతీకి జాతీయ �
ఎనిమిదేళ్లుగాకూరగాయల సాగు1.10 ఎకరాల్లో తీరొక్క రకాలుఆదర్శంగా నిలుస్తున్న యువరైతు వెంకటేశ్ప్రత్యేక కథనం. – సారంగాపూర్, ఏప్రిల్ 11: తల్లిదండ్రులను వదిలి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాడు.. అక్కడ పలు కంపెనీల�