ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలుసంతోషం వ్యక్తం చేస్తున్న రైతులుహుజూరాబాద్, ఏప్రిల్ 16: ఆరుగాలం కష్టపడి రైతన్న పండించిన పంట చేతికి వస్తున్నది. ప్రభుత్వం గ్రామగ్రామాన కొనుగోళ్లు చేపడుతుండడంతో వరి కోతలు మ�
జూలపల్లి : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్లో ఓ లేగదూడకు మంగళవారం సాంప్రదాయబద్ధంగా బారసాల నిర్వహించారు. గ్రామంలోని జక్కని గాలిబ్కు చెందిన ఆవు 21 రోజుల క్రితం లేగదూడకు జన్మనిచ్చింది. ఈ క్రమంల�
ఈ స్ఫూర్తితో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ముందుకు సాగాలిరాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సన్మానంతిమ్మాపూర్, ఏప్రిల్ 12 : తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామపంచాయతీకి జాతీయ �
ఎనిమిదేళ్లుగాకూరగాయల సాగు1.10 ఎకరాల్లో తీరొక్క రకాలుఆదర్శంగా నిలుస్తున్న యువరైతు వెంకటేశ్ప్రత్యేక కథనం. – సారంగాపూర్, ఏప్రిల్ 11: తల్లిదండ్రులను వదిలి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాడు.. అక్కడ పలు కంపెనీల�
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ స్వగ్రామం రాగినేడుకు రాక పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 10: తన పుట్టిన ఊరైన రాగినేడులో గ్రామస్తుల సహకారంతో శివాలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర �
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 9: మండలంలో కరోనా కట్టడికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కోరారు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆయన పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో క�
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ నాగవెల్లి ఉత్సవాలకు హాజరు ధర్మారం, ఏప్రిల్ 7: మండల కేంద్రంలో గొల్ల, కుర్మలు నిర్వహిస్తున్న బీరన్న గుడి వద్ద దేవుడి కల్యాణోత్సవం నిర్వహణకు షెడ్డు నిర్మాణం చేయిస్తానని
ధర్మారం, ఏప్రిల్5: మండల కేంద్రంలో యా దవుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన బీరన్న ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారు జాము నుంచి ఇంటికో బోనంతో పెద్ద సంఖ్యలో మహిళలు ఊరేగింపుగా బయల్దేరారు. ఊరేగింపుల
సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ఈ నెల ఒకటి నుంచే అమలు.. బీసీ సంక్షేమ శాఖ జీవో జారీఉమ్మడి జిల్లాలో 20వేల మంది నిర్వాహకులకు ప్రయోజనంనాయీబ్రాహ్మణులు, రజకుల హర్షాతిరేకాలుముఖ్యమంత్రి �