q హుజూరాబాద్, ఏప్రిల్ 4: నెలక్రితం వరకు నేల చూపులు చూసిన చికెన్ ధర ప్రస్తుతం ఆకాశన్నంటింది. రెండింతలకు మించి పెరుగడంతో కోడికూర తినాలనుకునే సామాన్యులకు నిరాశే మిగులుతున్నది. వారానికోసారి చికెన్ లేకపో�
అవిశ్రాంత సేవకుడు మల్లేశం..విద్యానగర్, ఏప్రిల్ 4: సర్వీసులో ఉండగా తన సేవలతో చెరగని ముద్ర వేసుకున్న బంక మల్లేశం ఇప్పటికీ ప్రజల కోసమే పరితపిస్తున్నారు. నాడు పిల్లల వైద్యుడు, జనరల్ సర్జన్గా పేదల పెన్నిధి
కరీంనగర్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): జిల్లాలోని మండల, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు
వెంకటాద్రి చెరువును ముద్దాడిన జలాలుఎగువమానేరు నుంచి పరవళ్లుసంబురపడుతున్న రైతులుగంభీరావుపేట, ఏప్రిల్ 2: కాళేశ్వర గంగ తరలివస్తున్నది. కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా మెట్ట ప్రాంతానికి జలాలు ఎత్తిపోసి ఈ రైత
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 2: సుమారు 751 మంది కవుల రచనలతో కవితా సంపుటిని ప్రచురించడం ప్రభంజనమని, అది ‘కవితా ప్రభంజన’ పుస్తకానికే దక్కుతుందని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ పేర్కొన్నారు. జిల్లా కేంద్
కొత్తపల్లి మున్సిపల్లో 90.29 శాతం చెల్లించిన ప్రజలుగతేడాది కంటే అత్యధికంగా వసూలుకొత్తపల్లి, ఏప్రిల్ 2: మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ప్రధాన ఆదాయం ఆస్తి పన్ను. ఆస్తి పన్ను పూర్తి స్థాయిలో వసూలైతే మున్స�
యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వంఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా 21 పథకాలతో చేయూతరాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్పైలట్ ప్రాజెక్టు కింద దొంగతుర్తిలో 32 మందికి రూ.1.28 కోట్ల విలువైన బర్రెల పంపిణీధర్మా
రెండు మండల పరిషత్లు, నాలుగు జీపీలకు పురస్కారాలుపెద్దపల్లి జిల్లా సుందిళ్లకు రెండు అవార్డులుకరీంనగర్ మార్చి 31 (నమస్తే తెలంగాణ) :ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరోసారి జాతీయస్థాయిలో మెరిసింది. కేంద్ర ప్రభుత్వ
ధర్మపురి,మార్చి31: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తర దిగ్యాత్ర ఘట్టాన్ని బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి (యోగా, ఉగ్ర) ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బయటకు త