నిరుపేద వర్గాల కోసమే కల్యాణలక్ష్మిమేనమామలా సీఎం కేసీఆర్రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్కరీంనగర్లో 236 మందికి చెక్కుల పంపిణీమూడు తహసీల్దార్ కార్యాలయాలు ప్రారంభంకరీంనగర్ కార్పొరేషన్, మే 10: రాష్ట్ర ప్ర�
వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహనలక్షణాలు ఉన్న వారికి మందులుమంథని టౌన్, మే 10: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మంథనిలో ఇంటింటా జ్వర సర్వే కొనసాగుతున్నది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ సర్వే కార్
పల్లెప్రగతితో అభివృద్ధి పథంమురికి కాలువలకు మోక్షంఆహ్లాదంగా ప్రకృతి వనంఎవెన్యూప్లాంటేషన్తో హరిత స్వాగతంఅన్ని హంగులతో వైకుంఠధామంఆదర్శంగా నిలుస్తున్న గ్రామంమెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో 950 గృహాల�
సిరిసిల్ల, మే 9: ఈజీఎస్ పనులు పారదర్శకంగా ఉండేందుకు అధికారులు పలు రకాల చర్యలు చేపట్టారు. అక్రమాలను నిరోధించడానికి పనులు జరిగే చోట ఫొటోలను తీసి వర్క్ ఫైల్లో జత చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పని జరిగే ప్రద�
వార్డుకు ఇద్దరు డాక్టర్లకు డ్యూటీ వేయాలికలెక్టర్ కే శశాంకనోడల్ అధికారులతో సమావేశంవిద్యానగర్, మే 8 : జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సే వలందించాలని కలెక్టర్ శశాంక వై�
సిద్ధమవుతున్న సింగరేణి ఆక్సిజన్ ప్లాంట్వేగంగా నిర్మాణ పనులుపరిశీలించిన ఆర్జీ-1 జీఎంసింగరేణిలోని అన్ని దవాఖానలకు ఇక్కడి నుంచే సరఫరాగోదావరిఖని, మే 7: సింగరేణి ఆర్జీ-1 పరిధిలో గోదావరిఖని నుంచి ముస్త్యాల
గోదావరిఖని, మే 7: సింగరేణి కార్మికులకు సంబంధించి పలు సమస్యలపై టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ డైరెక్టర్ను కలిసి విన్నవించారు. ఈమేరకు హైదరాబాద్లోని సంస్థ డైరెక్టర్(పా) బలరాంను కలిసి శుక్రవారం విన�
శంకరపట్నం, మే 6: ఇంటింటి ఆరోగ్య సర్వేలో భాగంగా కొవిడ్ లక్షణాలు కనిపించిన వారికి వెంటనే ఐసోలేషన్ కిట్లు అందజేయాలని డీపీవో వీరబుచ్చయ్య ఆదేశించారు. గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ�
రాంనగర్, మే 5: కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. బుధవారం రాష్ట్రంలోని
పెద్దపల్లి జిల్లాలో మార్చి నుంచి అందుబాటులోకి సేవలుప్రతి రోజూ 12 గంటల నుంచి 2 గంటల వరకు వేళలుప్రత్యేక వైద్య నిపుణులతో సలహాలు, సూచనలువినియోగించుకుంటున్న రోగులుపెద్దపల్లి, మే 4 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జ
గ్రామాల్లో కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్డౌన్నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాచిగురుమామిడి, మే 4: కరోనా సెకండ్ వేవ్ కేసులను తగ్గుముఖం పట్టించేందుకు గాను మండలంలోని రేకొండ గ్రామ పంచాయతీ పాలకవర్గం మం�
గోదావరిఖని, మే 3: మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. రంజాన్ సందర్భంగా మసీద్ ఇమామ్లు, సదర్లు, మత పెద్దలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం