డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ఆర్జీ-1లో పర్యటనగోదావరిఖని, ఏప్రిల్ 26: సింగరేణి ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్ సూచించారు. ఆర్జీ-1 పరిధిలో సోమవారం ఆయన పర్యటించ
బరాజ్లు, రిజర్వాయర్లకు పర్యాటక శోభలక్ష్మీ, పార్వతీ, ఎల్లంపల్లి, మధ్యమానేరులో బోటు షికారుకు టూరిజం శాఖ ఏర్పాట్లుఇప్పటికే సిరిసిల్లలో సిద్ధంగా పడవలుత్వరలోనే అన్ని చోట్లా అందుబాటులోకి..పెద్దపల్లి, ఏప్రి
వ్యాక్సిన్పై అపోహలు వద్దుమొదటి డోస్ తీసుకున్న వారు జాగ్రత్తలు పాటించాలిడిప్యూటీ డీఎంహెచ్వో జువేరియాహుజూరాబాద్టౌన్, ఏప్రిల్ 25: కొవిడ్ వ్యాప్తి ఉధృతి దృష్ట్యా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుక�
కరీంనగర్, ఏప్రిల్24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇప్పుడు ఎక్కడ విన్నా కరోనా మాటే. ఏ పత్రిక తిరగేసినా, ఏ టీవీ చూసినా ఇదే ముచ్చట. మొదటి విడుతతో పోలిస్తే సెకండ్వేవ్ ప్రజలందరినీ వణికిస్తున్నదంటూ ‘సోషల్ మీడ�
తిమ్మాపూర్, ఏప్రిల్ 23: అంబులెన్స్ వాహనదారులు కొవిడ్ రోగుల బంధువుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాశాఖ అధికారి మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ హెచ్చరించారు. శుక్రవార�
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలిఅధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలిమండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్రామడుగు, ఏప్రిల్ 22: స్వీయ నియంత్రణే ప్రజలకు శ్రీరామరక్ష అని ఎమ�
ధర్మపురి, ఏప్రిల్ 22: ధర్మపురి క్షేత్రం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, యాదా ద్రి తరహాలో తీర్చిదిద్దేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువా
ఎలిగేడు, ఏప్రిల్ 21: మండల వైద్యాధికారి నిస్సీక్రిస్టినా ఆధ్వర్యంలో మండలంలో రెండు బృందాలతో కొవిడ్ టీకా వేయిస్తున్నారు. బుధవారం ఒక బృందంతో పీహెచ్సీలో, మరొక బృందంతో శివపల్లిలో టీకా వేయించారు. కార్యక్రమం�
యాసంగిలో రైతు పంట పండిందిజోరుగా వరి కోతలు.. కల్లాల్లో ధాన్యపు రాశులుమండలంలో 120 హార్వెస్టర్లుదిగుబడి అంచనా 3లక్షల క్వింటాళ్లుతిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 21: ఒకప్పుడు యాసంగి అంటే.. ఆశలతో సాగు చేసిన పంట పొట్ట
కోల్సిటీ, ఏప్రిల్ 20: రాజకీయాలకు వన్నె తీసుకువస్తున్న వ్యక్తి మంత్రి కొప్పుల ఈశ్వరన్న అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గోదావరిఖనిలోని మనోచైతన్య మానసిక వికలాంగుల వృత్తి శిక్షణ కేంద�
ఎలిగేడు, ఏప్రిల్ 20: రైతన్నకు రాష్ట్ర ప్రభు త్వం అన్నివేళలా అండగా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆ
కోల్సిటీ, ఏప్రిల్ 20: కరోనా సెకండ్ వేవ్ను అధిగమించేందుకు నగరపాలక సంస్థ పరిధిలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని రామగుండం శాసన సభ్యుడు కోరుకంటి చందర్ పేర్కొ న్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో�
మంథని టౌన్, ఏప్రిల్ 20: ఎక్లాస్పూర్ కిడ్నాప్ కేసు చిక్కుముడి వీడింది. రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్న ఇద్దరిని అపహరించి రూ.50లక్షలు ఎత్తుకెళ్లినట్లు రామగిరి ఠాణాలో కేసు నమోదు కాగా, కిడ్నాప్ అంతా వట్టి�