రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ నాగవెల్లి ఉత్సవాలకు హాజరు ధర్మారం, ఏప్రిల్ 7: మండల కేంద్రంలో గొల్ల, కుర్మలు నిర్వహిస్తున్న బీరన్న గుడి వద్ద దేవుడి కల్యాణోత్సవం నిర్వహణకు షెడ్డు నిర్మాణం చేయిస్తానని
ధర్మారం, ఏప్రిల్5: మండల కేంద్రంలో యా దవుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన బీరన్న ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారు జాము నుంచి ఇంటికో బోనంతో పెద్ద సంఖ్యలో మహిళలు ఊరేగింపుగా బయల్దేరారు. ఊరేగింపుల
సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ఈ నెల ఒకటి నుంచే అమలు.. బీసీ సంక్షేమ శాఖ జీవో జారీఉమ్మడి జిల్లాలో 20వేల మంది నిర్వాహకులకు ప్రయోజనంనాయీబ్రాహ్మణులు, రజకుల హర్షాతిరేకాలుముఖ్యమంత్రి �
q హుజూరాబాద్, ఏప్రిల్ 4: నెలక్రితం వరకు నేల చూపులు చూసిన చికెన్ ధర ప్రస్తుతం ఆకాశన్నంటింది. రెండింతలకు మించి పెరుగడంతో కోడికూర తినాలనుకునే సామాన్యులకు నిరాశే మిగులుతున్నది. వారానికోసారి చికెన్ లేకపో�
అవిశ్రాంత సేవకుడు మల్లేశం..విద్యానగర్, ఏప్రిల్ 4: సర్వీసులో ఉండగా తన సేవలతో చెరగని ముద్ర వేసుకున్న బంక మల్లేశం ఇప్పటికీ ప్రజల కోసమే పరితపిస్తున్నారు. నాడు పిల్లల వైద్యుడు, జనరల్ సర్జన్గా పేదల పెన్నిధి
కరీంనగర్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): జిల్లాలోని మండల, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు
వెంకటాద్రి చెరువును ముద్దాడిన జలాలుఎగువమానేరు నుంచి పరవళ్లుసంబురపడుతున్న రైతులుగంభీరావుపేట, ఏప్రిల్ 2: కాళేశ్వర గంగ తరలివస్తున్నది. కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా మెట్ట ప్రాంతానికి జలాలు ఎత్తిపోసి ఈ రైత
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 2: సుమారు 751 మంది కవుల రచనలతో కవితా సంపుటిని ప్రచురించడం ప్రభంజనమని, అది ‘కవితా ప్రభంజన’ పుస్తకానికే దక్కుతుందని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ పేర్కొన్నారు. జిల్లా కేంద్
కొత్తపల్లి మున్సిపల్లో 90.29 శాతం చెల్లించిన ప్రజలుగతేడాది కంటే అత్యధికంగా వసూలుకొత్తపల్లి, ఏప్రిల్ 2: మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ప్రధాన ఆదాయం ఆస్తి పన్ను. ఆస్తి పన్ను పూర్తి స్థాయిలో వసూలైతే మున్స�