ఎలిగేడు, ఏప్రిల్ 1: పేద కుటుంబాలకు అండగా ఉండేందుకే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 39 మందికి రూ. 39,04,524 మ
కోల్సిటీ, ఏప్రిల్ 1: రామగుండం నగర పాలక సంస్థ ఉద్యోగులను మేయర్ అనిల్కుమార్, కమిషనర్ పీ ఉదయ్ కుమార్ అభినందించారు. 2020-21 గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యంలో 95.03 శాతం సాధించడంతో నగర పా�
ధర్మారం, ఏప్రిల్1: ధర్మారం మండలం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికవడంపై మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు సంబురాలు చేసుకున్నారు. అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ
మంథని రూరల్, ఏప్రిల్ 1: సింగరేణి నిర్వాసితుల పునరావాస కాలనీ పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశించారు. బిట్టుపల్లి శివారులో రచ్చపల్లి, అక్కెపల్లి నిర్వాసిత గ్రామాల ప్రజల కోస�
జూలపల్లి, ఏప్రిల్ 1: బాలరాజ్పల్లికి చెందిన బీజేపీ మండల నాయకుడు అట్ల లస్మయ్య బెదిరింపులు, మోసానికి రేశవేని రమేశ్ (25)ఆత్మహత్య చేసుకున్నాడంటూ బాధిత కుటుంబ సభ్యు లు, గ్రామస్తులు గురువారం మృతదేహంతో ధర్నా చే�
యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వంఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా 21 పథకాలతో చేయూతరాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్పైలట్ ప్రాజెక్టు కింద దొంగతుర్తిలో 32 మందికి రూ.1.28 కోట్ల విలువైన బర్రెల పంపిణీధర్మా
రెండు మండల పరిషత్లు, నాలుగు జీపీలకు పురస్కారాలుపెద్దపల్లి జిల్లా సుందిళ్లకు రెండు అవార్డులుకరీంనగర్ మార్చి 31 (నమస్తే తెలంగాణ) :ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరోసారి జాతీయస్థాయిలో మెరిసింది. కేంద్ర ప్రభుత్వ
ధర్మపురి,మార్చి31: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తర దిగ్యాత్ర ఘట్టాన్ని బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి (యోగా, ఉగ్ర) ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బయటకు త
రెండేళ్ల జైలుఅవగాహన కల్పిస్తున్న పోలీసులునిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుకమాన్పూర్ మండలంలో పదకొండు మందిపై కేసులుసుల్తానాబాద్లో 30 మందికి ఫైన్ మాస్కు లేకుండా బయటకు వెళ్తున్నారా..? మాకేం అవుతుందిలే అనుక�
గోదావరిఖని, మార్చి 30: ఎప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చినా మళ్లీ టీబీజీకేఎస్దే గెలుపు అని యూనియన్ అధ్యక్షుడు బి.వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి ఆర్జీ-1 మేడిపల్లి ఓసీపీలో మంగళవారం జరిగిన గేట�
వాడీవేడిగా రామగుండం బల్దియా సమావేశంఅభివృద్ధితో మరో రెండేళ్లలో రెట్టింపు జనాభాఅందుకు దీటుగా ఉపాధి అవకాశాలు: మేయర్ డాక్టర్ అనిల్కుమార్ కోల్సిటీ, మార్చి 30: రామగుండం నగర పాలక సంస్థలో 2021-22 ఆర్థిక సంవత్స�
శ్రీగాధ వంతెన వద్దకు చేరుకున్న కాళేశ్వరం జలాలుర్యాలీగా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలుగోదావరి జలాలకు ప్రత్యేక పూజలుగంభీరావుపేట, మార్చి 29: మండుటెండలో కూడవెల్లి వాగు ద్వారా ఎగువమానేరుకు గోదావరి జలాలు పరవళ
పెద్దపల్లి, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : అది ఖని పారిశ్రామిక ప్రాంతం.. ఎక్కడికెళ్లినా రణగొణ ధ్వనులు, యంత్రాల సప్పుళ్లు వినిపిస్తుంటాయి.. ఫైవింక్లయిన్కాలనీ 33 డివిజన్ మంథెనవారి వీధిలోని ఓ చోట పిచ్చుకల కిచకిచ
25 వేల మంది రాక19 లక్షలకు పైగా ఆదాయంవేములవాడ టౌన్, మార్చి 29: వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 25 వేలమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నా రు. ఉదయం