ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం పెద�
ప్రభుత్వం దళిత విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని బెస్ట్ అవైలబుల్ పథకం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేడుకున్నారు. సర్కారు నుంచి రావాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ
పెద్దపల్లి కలెక్టరేట్ పక్కన కంపు కొడుతున్నది. సమీపంలో ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వదిలే వ్యర్థాలతో దుర్వాసన వస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు నిత్యం అదే రోడ్డు పక్క నుంచే ప్రయాణిస్తున్నా అటువై�