కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని కేయూ పీజీ కళాశాల ఎదుట సీఎం రేవంత్రెడ్�
తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం మొండిచేయి చూపిందని పీడీఎస్యూ నాయకులు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ శాతం నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ �
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లోని బాలికలకు సత్వరమే విద్యాబోధన అందించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కేజీబీవీ ఉద్యోగులు గడిచిన పది రోజులుగా సమ్మె చేస్తుండడంతో ఈ విద్యాలయా�
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. తాజాగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ స్కూల్లో పురుగులు, రాళ్లు ఉన్న అన్నం వడ్డించారు. పా�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో అధ్వానంగా ఉన్న మధ్యాహ్న భోజనం అమలు తీరు, విద్యార్థిని శైలజ మరణం, మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థ
మండలంలోని కోటకొండ రూట్లో నిలిపివేసిన బస్సులను వెం టనే పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో సింగారం చౌరస్తా వద్ద రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు స
‘విద్యారంగంపై ఇంత వివక్షా?’ అంటూ విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం పట్ల మండిపడ్డారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో గురువారం బడ్జెట్ ప్