కుమ్రంభీం ఆసిఫాబాద్ జి ల్లాలో టైగర్ జోన్ కారిడార్ను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు.
PCCF | తెలంగాణలో పచ్చదనం మరింత పెంచాలని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ అధికారులకు సూచించారు. అడవుల రక్షణ, నిర్వహణపై రెండు రోజుల రాష్ట్రస్థాయి వర్క్షాప్ హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో జరిగింది.
Telangana Decade Celebration : ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ పేర్కొన్నారు. కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, జిల్లా అధికారుల�
కాలువ గట్ల వెంట 389 బ్లాకుల్లో ఈ ఏడాది మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జా రీ చేశారు. నీ టిపారుదల, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు, కలెక్ట�
PCCF RM Dobriyal | పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ కొండగట్టులో పర్యటించారు. అటవీ ప్రాంతం పునరుద్ధరణ, అభివృద్ధికి తగు ప్రణాళికలు, సూచనలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కొండగట్టు పరిసర ప్రాంతాల్లోని రెండు అటవీ బ్�
PCCF RM Dobriyal | ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్య తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, అన్ని స్థాయిల్లో వేగంగా స్పందించి కుటుంబానికి అండగా నిలవటంతో పాటు, అటవీ సిబ్బందికి నైతిక మద్దతు ప్రకటించాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి