కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎకడ చూసినా ఇదే వైఖరి కనిపిస్తుంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఎకడ పర్యటించినా
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు మరింత ముదిరింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఈ వివాదంపై పరిశీలకుణ్ని నియమించినప్పటికీ, సంతృప్తిచెందని మంత్రి కొండా వ్యతిరేక వర్గీయులు పంచాయితీని కాంగ్ర�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం సోమవారం నిర్వహించిన రైతు మహోత్సవం ప్రారంభ వేడుకల్లో గందరగోళం చోటుచేసుకున్నది. మంత్రులు ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో పెనుప్రమాదం తప్పింది.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అహంకారం నెత్తికెక్కిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్య�
‘కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నమని పీసీసీ అధ్యక్షుడే స్వయంగా అంగీకరించిండు.. ఇప్పుడు రాయితో కొట్టాల్సింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలనా? లేక వారిని ప్రోత్సహి