ఆదిసాయికుమార్, పాయల్రాజ్పుత్ జంటగా విజన్ సినిమా పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇటీవల ప్రారంభమైంది. కల్యాణ్ జీ గోగణ దర్శకుడు. నాగం తిరుపతిరెడ్డి నిర్మాత. సునీల్ కీలక పాత్రధారి. దర్శకుడు మాట్ల�
తెలుగు చిత్రసీమలో గ్లామర్ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది పంజాబీ సుందరి పాయల్ రాజ్పుత్. తాజాగా బయోపిక్ చిత్రంతో ఆమె కన్నడ సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేయబోతున్నది. బెం
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు వస్తుంటాయి.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టిస్తుంటాయి. అలాంటి సంచలనమే ఆర్ఎక్స్ 100. ఈ సినిమా విడుదలై అప్పుడే మూడేళ్ళవుతుంది.
తెలుగు చిత్రసీమ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని చెప్పింది కథానాయిక పాయల్రాజ్పుత్. హిందీలో ధారావాహికలు, మాతృభాష పంజాబీలో సినిమాలు చేసినప్పటికీ టాలీవుడ్ వల్లే తనకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయని ప�
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కిరాతక’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఎం.వీరభద్రం దర్శకుడు. విజన్ సినిమాస్ పతాకంపై డా॥ నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్రా�
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్కు సన్నద్ధమైంది. మరి కొద్ది రోజులలో మొదలు కానున్న ఈ షోకు సంబంధించి జూమ్ ద్వారా కంటెస్�
తెలుగు బిగ్బాస్ ఐదవ సీజన్లో తాను పాల్గొనబోతున్నట్లు వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది కథానాయిక పాయల్ రాజ్పుత్. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. ‘నేను బిగ్బాస్ 5వ స�
ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్పుత్. అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న ఈ నటీమణికి ఆఫర్స్ కరువయ్యాయి. ఆర్ఎక్స్ 100 చిత్రం తర్వాత ఆఫర్స్ బాగానే వచ్చినప్�
టాలీవుడ్ యాక్టర్ నాగార్జున బంగార్రాజు ప్రాజెక్టును లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీలో ఐటెంసాంగ్ లో పాయల్ రాజ్పుత్ కనిపించబోతుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
తేజ దర్శకత్వంలో రూపొందిన ‘సీత’ చిత్రంలో ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిసింది పాయల్ రాజ్పుత్. ఈ పాటలో గ్లామర్ తళుకులతో ఆకట్టుకున్నది. తాజాగా ఆమె మరోసారి ఐటెంసాంగ్లో నటించబోతున్నట్లు సమాచారం. నాగార్జ
కోవిడ్ కారణంగా ఎన్నో కుటుంబాలు అనాధలుగా మారుతున్నాయి. ఎన్నో వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా మనతో కలిసే ఉన్న వాళ్లు ఉన్నఫలంగా శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోతున్నారు. అంత�
ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన పాయల్ రాజ్పుత్ టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితం ఈ అమ్మడు సౌరభ్ డింగ్రా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు చెప్పుకొచ్�
కరోనా వ్యాప్తి కారణంగా సినిమా షూటింగ్లు నిలిచిపోవడంతో తమకు లభించిన విరామాన్ని ఇష్టమైన వ్యాపకాలతో సద్వినియోగం చేసుకుంటున్నారు సినీ తారలు. కొవిడ్ను ఎదుర్కోవడంలో సాయపడుతూ సామాజిక బాధ్యతను చాటుకుంటూన�
కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తగా వాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి.