అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి (Gudem Mahipal Reddy) అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
KCR | తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని �
పటాన్చెరు ఎమ్మెల్యే పార్టీ నుంచి పోయినంత మాత్రాన బీఆర్ఎస్ క్యాడర్ గుండె ధైర్యం కోల్పోవాల్సిన పనిలేదని, తాము అన్నింటికి అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
Gudem Mahipal Reddy | బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూ డెం మహిపాల్రెడ్డి పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి(35) అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగురోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు హైదరా�
వృద్ధులకు చేతికర్ర ఆసరా పింఛన్ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో ఎంపీపీ కార్యాలయం ఆవరణలో 1364 మందికి నూతనంగా మంజూరైన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సంద�