గత కొన్ని నెలలుగా టాప్గేర్లో దూసుకుపోయిన వాహన సంస్థలకు గత నెలలో గట్టి షాక్ తగిలింది. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటర్ ఇండియకు చెందిన ప్యాసింజర్ వాహన అమ్మకాలు భారీగా ప
టాటా మోటర్స్ను విడగొట్టే ప్రతిపాదనతో దీర్ఘకాలికంగా వాటాదారులకు లాభం చేకూరనున్నదని కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. కంపెనీ 80వ వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టాటా మోటర్స్ను రె�
దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గడిచిన సంవత్సరానికిగాను దేశీయంగా 43 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి.
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని కతియా వద్ద ఆగి ఉన్న లారీని ఓ మినీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మ�
టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలు పెరగనున్నాయి. ఈ నెల 17 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ వివర�
ప్యాసింజర్ వాహన (పీవీ) ధరలను పెంచింది టాటా మోటర్స్. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 1.2 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
Anand Mahindra | తాజాగా మరో కొత్త సృజనాత్మకతను నెటిజన్లకు పరిచయం చేశారు ఆనంద్ మహీంద్ర. ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వాహనం చూసేందుకు పెద్దసైజ్ బైక్లా కనిపిస్తోంది. వేర్వ
ప్యాసింజర్ వాహన ధరలను మరోసారి పెంచింది టాటా మోటర్స్. సోమవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల ప్యాసింజర్ వాహన ధరలను 0.9 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.