Road accident | ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించబోయి ప్యాసింజర్ బస్సు (Passenger Bus) మురుగు కాల్వలో పడిన ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం (Odisha state) బాలాసోర్ జిల్లా (Balasore district) లోని నునియాజోడి బ్రిడ్జి (Nuniajod
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. థోల్పుర్లో వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి టెంపును ఢీకొట్టింది. దీంతో 12 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
దక్షిణాఫ్రికాలో (South Africa) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది. దీంతో 45 మంది అక్కడికక్కడే మరణించారు. అయితే 8 ఏండ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది.
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో (Punjab province) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పిండి భట్టియాన్ (Pindi Bhattian) సమీపంలో ఫైసలాబాద్ మోటార్వేపై డీజిల్ డ్రమ్ముల లోడ్ వెళ్తున్నతో ఉన్న ఓ ట్రక్కును ప్యాసి�
Bus accident | జమ్ముకశ్మీర్లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో వెళ్తూ రోడ్డు వెంట ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. దాంతో బస్సు వెనుక భాగం పూర్తిగా ముందు వైపునకు తిరిగిపోయి
Sindh | పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఓ పెట్రోల్ ట్యాంకర్ను వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు