Parliament | ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో (Parliament) ఆందోళనలు కొనసాగించాలని టీఆర్ఎస్ పార్టీతోపాటు విపక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం
TRS | ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ (TRS) పార్టీ పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్నది. తెలంగాణ నుంచి మొత్తం పంటను కొనుగోలు చేయాలని, ఏడాది లక్ష్యాన్ని ముందే చెప్పాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
PM Modi | దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని మోదీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని, ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.
All party meet: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగిన ఈ సమావేశానికి
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ ఆదివారం అఖిల పక్ష సమావేశం జరగనున్నది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. అన్ని పార్టీలకు చెందిన ప్రతిని�