జనగణనకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహిళలకు చట్టసభల్లో మూడవ వంతు స్థానాల కేటాయింపు, నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను 848కి పెంచ�
ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు మొత్తం 76మంది అభ్యర్థులు నామినేషన్లు దా ఖలు చేశారు. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి 42మంది, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి 36 మంది నామినేషన్లు వేశార�
KTR | కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెంచరట.. కానీ కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇష్టమొచ్చినట్లు పిల్లలను కన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెంచుతారట అని బీఆర్ఎస్
రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలు ఎస్సీ రిజర్వుడు ఉంటే ఒక స్థానం కూడా మాలలకు కేటాయించకపోవడం బీజేపీకి మాలలపై ఎంత ద్వేషం ఉందో తెలుసుకోవచ్చని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేశ్ అన్నారు.
చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాల్లో విజయం సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ బీసీ అస్ర్తాన్ని సంధించింది. అధికార కాంగ్రెస్ ఓసీలకు టికెట్లు కేటాయించగా.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం బడుగు, బలహీన వర్గాల నేతలైన
అన్ని పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఐదు పార్లమెంటు స్థానాలతో రంగారెడ్డి జిల్లాకు అనుబంధం ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు దూకుడును పెంచాయి.