బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పనులు ముమ్మరం చేశారు. అంకురార్పణ జరిగిన తెల్లారి నుంచే పది డోజర్లు, ఐదు ఎక్స్కవేటర్ల సహాయంతో భూమి చదును చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. సభా స్థలితో పాటు పార్కింగ్ స్థలాల్లో
పార్కింగ్ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్న కరుడుగట్టిన దొంగను, ఇద్దరు బైక్ రీసివర్లను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. 59 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకొని.. నిందితులను ర�
నవ్విపోదురు గాక నాకేంటీ అన్న చందంగా బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. సామాన్యుడి నడ్డి విరిచేలా దళారులు పార్కింగ్ ఫీజు ముక్కు పిండి వసూలు చేస్తున్న పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
గ్రేటర్ ప్రజలకు పారింగ్ ఇబ్బందులు లేకుండా పూర్తి ప్రణాళికను రూపొందించాలని, ఆర్గనైజింగ్ పారింగ్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు.
భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో జాతరలో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.