మరో వారం రోజుల్లో తెరలేవనున్న పారిస్ ఒలింపిక్స్లో భారత్కు కచ్చితంగా పతకం వచ్చే ఈవెంట్లలో అథ్లెటిక్స్ ఒకటి. టోక్యో ఒలింపిక్స్ (2020)లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో భాగంగా జావెలిన్ త్రో విభాగంలో
ఆంధ్రప్రదేశ్ యువ అథ్లెట్, గతేడాది హాంగ్జౌ (చైనా) వేదికగా ముగిసిన వంద మీటర్ల హర్డిల్స్ విభాగంలో రజత పతకం గెలిచిన జ్యోతి యర్రాజీ విదేశీ శిక్షణకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయం చేయనుంది. పారిస్
PV Sindhu: 2022లో కామన్వెల్త్ గేమ్స్ తర్వాత గాయంతో సతమతమైన తెలుగమ్మాయి.. మునపటి ఆటను అందుకోలేక తంటాలు పడుతోంది. అయితే వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్ లక్ష్యంగా సిద్ధమవుతున్న సింధు..