లోయలో యుద్ధం ముగిసింది పంజ్షీర్ ప్రజలు మా సోదరులు వ్యతిరేకులను ఇప్పటికీ క్షమిస్తాం తాలిబన్ నేత జబియుల్లా ప్రకటన తజికిస్థాన్కు సలేహ్, మసూద్ పరార్ దేశవ్యాప్త తిరుగుబాటుకు అహ్మద్ మసూద్ పిలుపు క�
Pak Shock in Panjshir | తాలిబన్లకు మద్ధతుగా పంజ్షీర్లో బరిలోకి దిగిన పాక్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 22 మంది పాక్ సైనికులు మృత్యువాత పడ్డారు.
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో తన నివాసంలో సోమవారం
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని పంజ్షీర్ను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అయితే, నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (ఎన్ఆర్ఎఫ్) దీనిని ఖండించింది. తాలిబన్లపై తమ పోరాటం కొనసాగుతున్నదని తెలిపింద�
వెయ్యి మంది లొంగుబాటు రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడి 8 జిల్లాలు మా వశం: తాలిబన్లు శాంతియుత పరిష్కారానికి సిద్ధం కానీ తాలిబన్లు వెళ్లిపోవాలి: మసూద్ కాబూల్, సెప్టెంబర్ 5: తాలిబన్లు, పంజ్షీర్ బల�
కాబూల్: మరోసారి తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన ఆఫ్ఘనిస్థాన్లో అంతర్యుద్ధం (సివిల్ వార్) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికా టాప్ మిలిటరీ జనరల్ అంచనా వేశారు. ‘నా సైనిక అంచనా ప్రకారం ఆఫ్ఘనిస్థాన్ల�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )కు తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకొని.. తర్వాత దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన అమ్రుల్లా సలేహ్.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ఓ లేఖ రాశారు.
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్షీర్పై పట్టు సాధించినట్లు తాలిబన్లు ప్రకటించారు. కానీ రెబల్స్ మాత్రం భీకరంగా పోరాడుతున్నట్లు తెలుస్తోంది. పంజ్షీర్ లోయను స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్ల�
Afghanistan | ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పంజ్షేర్ మినహా దేశం మొత్తాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.