స్టవ్మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం, వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా వేయించాలి.
పనీర్, పాలు, పెరుగు, గోధుమ పిండి, బియ్యం మొదలైన రోజువారీ ఆహార పదార్థాలతో సహా అనేక వస్తువులపై ఇటీవల జీఎస్టీ విధించారు. ఈ ఆహార పదార్థాలన్నీ ఇప్పుడు 5 శాతం శ్లాబ్లోకి వస్తాయి. దీని కారణంగా పనీర్, ఇతర పాల ఉత్పత
పనీర్ సమోసా తయారీకి కావలసిన పదార్థాలు మైదా: ఒకకప్పు, పనీర్ తురుము: అరకప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, క్యాప్సికమ్: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా. పనీర్ సమోసా తయారీ విధానం ఒక గి