టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఇది సమాజానికి ఎంత మేలు చేస్తోందో అంతే కీడూ కలిగిస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విస్తృతమైన క్రమంలో దాని దుర్వినియోగమూ పెరుగుతున్నది.
విదేశీయులకు భారత పౌరులుగా నకిలీపత్రాలతో పాస్పోర్టులను ఇప్పిస్తున్న ముఠాను సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
గ్రామాల్లో ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్, పాన్ కార్డులు, పలు ఉత్తరాలు శనివారం గ్రామ పంచాయతీలో చెత్త సేకరణకు వచ్చిన ట్రాక్టర్లో దర్శనమిచ్చాయి. వాటిని చూసిన గ్రామస్థులు.. భద్రంగా ప్రజలకు అందజేయాల్సి�
నకిలీ ఆధార్కార్డు, పాన్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. వాటిని సైబర్ చీటర్స్కు అందజేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
PAN-Aadhar Link | గత జూన్ నెలాఖరులోగా ఆధార్ కార్డుతో అనుసంధానించని 11.6 కోట్ల పాన్ కార్డులను డీ యాక్టివేట్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్కార్డులను కేంద్రం డీ యాక్టివేట్ చేసింది. ఆర్టీఐ విచారణలో ఈ విషయం వెల్లడైంది. ‘ది హిందూ’ ప్రచురించిన కథనం ప్రకారం ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా
క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పాన్ కార్డులతోపాటు లాయల్టీ, ఇతర మెంబర్షిప్ కార్డులన్నీ కూడా వ్యక్తిగత ఫైనాన్స్లో ఎంతో కీలకం. ఈ క్రమంలోనే కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ (సీపీపీ)కు ప్రాధాన్యం పెరు