అన్నాడీఎంకేలో నాయకత్వ పోరు ముదిరి పాకాన పడింది. పార్టీ అధ్యక్ష స్థానం కోసం ప్రస్తుత చీఫ్ ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్), సంయుక్త సమన్వయాధికారి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. ఫ�
చెన్నై: తమిళనాడు ప్రశాంతంగా ఉండాలంటే ప్రజలు మరోసారి అధికార అన్నాడీఎంకే పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవ�
చెన్నై: అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైల్లో గడిపి ఈ మధ్యే బయటకు వచ్చిన శశికళ ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించింది. అయితే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం మాత్ర�
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 200 సీట్లు గెలుస్తుందన్న స్టాలిన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే నేత, సీఎం ఎడప్పాడి పళనిస్వామి స్పందించారు. స్టాలిన్ ఏమైనా జ్యోతిష్కుడా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే గృహిణులందరికీ నెలకు రూ 1500 నగదు అందిస్తామని, ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కే పళనిస్వామి హామీ ఇచ్చ�
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కోలాహలం నెలకొన్నది. వివిధ పార్టీల మధ్య పొత్తుల కోసం జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కొన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడ�