Panneer Selvam | జయలలిత (Jayalalita) మరణం తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నాడీఎంకే (AIADMK) వరుస ఓటములు చవిచూడటానికి ఆ పార్టీలో కొనసాగుతున్న ఏక నాయకత్వమే కారణమని తమిళనాడు (Tamil Nadu) మరో మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వం (O Panneerselvam) అన్నారు.
Palaniswami | రాష్ట్రంలో ప్రజాదరణ, కార్యకర్తల బలం ఉన్న తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ (MK Stalin) ప్రయత్నిస్తున్నారని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి (Edap
AIADMK | పన్నీర్ సెల్వానికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ విష�
తమిళనాడులో (Tamil Nadu) భారతీయ జనతా పార్టీకి (BJP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఐటీ వింగ్ చీఫ్ (IT Wing) సీటీఆర్ నిర్మల్ కుమార్ (Nirmal kumar)తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Paneerselvam | అన్నాడీఎంకేపై పళనిస్వామి క్రమంగా పట్టుపెంచుకుంటున్నారు. పార్టీలో ద్వంద్వ నాయకత్వానికి మంగళం పలికిన సర్వసభ్య మండలి.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ స�
Palaniswami | అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వానికి తెరపడింది. ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరిస్తూ పార్టీ సర్వసభ్య మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని సృష్టించాలని తీ�