Shehbaz Sharif | తమ దేశంలో ఉగ్రవాదమే ప్రధాన సమస్య అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్ని చాలాకాలంగా ఉగ్రవాదం పట్టిపీడిస్తోందని చెప్పారు. బుధవారం పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన�
పాక్లో నివసిస్తున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని, అందులో అనుమానం పడాల్సిన అవసరమే లేదని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య అన్ని రంగాల్ల
9/11 ఉగ్రదాడుల తర్వాతే ప్రపంచంలో ఇస్లామోఫోబియా పెరిగిపోయిందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇస్లాంకు, ఉగ్రవాదానికి ముడిపెట్టడం కూడా అంతే స్థాయిలో పెరిగిందని, దీనికి అడ్డుకట్ట వేయడాన�
ఇస్లామాబాద్: ఇండియన్ క్రికెట్పై పాకిస్థాన్ ప్రధాని, ఆ టీమ్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం క్రికెట్ను డబ్బే శాసిస్తోందని, ప్లేయర్స్నే కాదు క్రికెట్ బోర్డుల పరి�
ఇండియా జనాభాపై నోరు జారిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఇండియా జనాభా 1 బిలియన్ 300 కోట్లు అని ఇమ్రాన్ అన్నారు. ఆ మధ్య వరల్డ్ టెస్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయినా కూడా తన మీడియా టీమ్ను పిలిచి మీటింగ్ పెట్టడంపై ప్రతిపక్షాల�