కేంద్రంలోని బీజేపీ పాలనలో రైతుల బతుకులు దిగజారాయని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు ఒక ప్రకటనలో విమర్శించారు పందేండ్ల పాలనలో ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో లక్షల ఎకరాలలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతురక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ రైతు రక్షణ సమితి డిమాండ్ హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): రైతుల డిమాండ్లు తీర్చిన తర్వాతే రాష్ట్రానికి రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తెలంగాణ రైతు రక్షణ స�
రుణాల మంజూరులో వివక్ష జాతీయ సగటు కన్నా తక్కువ కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందాలనుకొనేవారికి అందించే ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఏవ�
తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు శ్రీహరిరావు హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): 2022 సంవత్సరానికి పంటల మద్దతు ధరలు 25 శాతం పెంచాలని తెలంగాణ రైతు రక్షక సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు డిమాండ్ చేశ�