Operation Sindoor | భారత్ దాడి తర్వాత పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో హతమైన పలువురు ఉగ్రవాదులకు అంత్యక్రియలు నిర్వహించారు. లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కమాండర్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఈ ప్రార్థనలకు నేత�
జమ్ముకశ్మీర్లోని సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pak Army) కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉన్నది. నియంత్రణ రేఖ వెంబడి భారత పో�
జమ్మూకశ్మీర్పై పాక్ మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది. కశ్మీర్ తమ జీవనాడి అని, దానిని మరిచిపోలేమంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు.
Terrorist Infiltration | జమ్ముకశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటుకు (Terrorist Infiltration) పాకిస్థాన్ ఆర్మీ సహకరించింది. దీని కోసం సొంత ఆర్మీ పోస్ట్ను దగ్ధం చేసింది. భారత ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. శుక్రవారం రాత్రి జమ్మూలోని అం�
పాకిస్థాన్లో అన్నీ తానే అయి వ్యవహరించే సైన్యం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వ్యవసాయ రంగంలోకి దిగుతున్నది. ఓ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావి�
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రజలు ఆ దేశ సైనికులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనను ఉద్ధృతం చేశారు. భూసేకరణను వెంటనే ఆపివేయాలని, భారీగా విధిస్తున్న పన్నులను, కరెంటు బిల్లులను తగ్గించాలని డిమాండ్�
తన ప్రభుత్వాన్ని కూల్చడానికి అమెరికా ప్రయత్నిస్తోందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను పాక్ ఆర్మీ ఖండించింది. పాక్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా హస్తం ఏమాత్రం లేదని ఆర్మీ తేల్చి చె�