చేనేత రుణ మాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలో చేనేత రుణ మాఫీ, చేనేత సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల
బీబీనగర్ మండలంలోని జైనపల్లి గ్రామ సర్పంచ్ నక్కిర్తి హేమలత గణేశ్ ముదిరాజ్ తన పాలకవర్గంతో కలిసి శనివారం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్
గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నూతన సర్పంచులకు సూచించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ బల
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో ఎన్నికల జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అందరి అంచనాలకు భిన్నంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తన మార్క్ వ్యూహంతో ఎన్నికల యుద్ధానికి తెరలేపారు. ఉమ్మడి జిల్లాలో అన్�