ప్రతిష్ఠాత్మక 12వ వేటూరి కవితా పురస్కారం ప్రఖ్యాత కవి, గాయకుడు, పద్మశ్రీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు లభించింది. సినీ, గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 88వ జయంతి సందర్భంగా సోమవారం ఏపీలోని కాకినాడ జిల్లా తునిచ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది. క్రీడాకారుడు నీరజ్ చోప్రా, శాస్త్రీయ గాయకుడు ప్రభా ఆత్రే, నటుడు విక్టర్ బెనర్జీ సహా 74 మందికి రాష్ట్రపతి అవార్డులను అందించారు. �
పట్టు వస్ర్తాలు, లక్ష నగదు బహూకరించిన మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, జనవరి 31 : పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోయ కళాకారుడు రామచంద్రయ్యను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఘనం గా సన్మానించింది. హైదరాబాద్ మాసబ్ట్�
హైదరాబాద్ కిన్నెల మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రక�
పద్మజా రెడ్డి జీవితమే ఓ నాట్యశాస్త్ర గ్రంథం. బాల్యంలో ‘దారి విడువుము కృష్ణా’ అంటూ రాధికలా నర్తించి కృష్ణతత్వాన్ని చాటారు. ఇటీవల, ‘కాకతీయం’ అనే నృత్య రూపకానికి ప్రాణంపోసి.. రుద్రమగా రౌద్రాన్ని ఒలికించారు
Sonu Nigam | కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులకు కూడా పద్మ అవార్డులు లభించాయి. అందులో ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్న శ్రీకృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల, శ్రీ నాదెళ్ల సత్యనారాయణ, �
గుణుపుర: ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శాంతి దేవి కన్నుమూశారు. ఒడిశాలోని రాయ్గడ్ జిల్లాలో ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 88 ఏళ్లు. కోరాపుట్ జిల్లాలోని గిరిజన అమ�
న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో అసాధారణ పనులు చేస్తున్న వ్యక్తులను పద్మ అవార్డుల కోసం మీరే నామినేట్ చేయండి అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండియాలో ఇలా క్షేత్రస్థాయిలో అద�