కనీస వసతుల్లేకుండానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు (Paddy Procurement Centre) నడుస్తున్నాయి. రామాయంపేట పురపాలిక పరిధిలోని గొల్పర్తి పెద్దమ్మ దేవాలయం వద్ద అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.
Minister Srinivas Goud | దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకుతుందని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామ సమీపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో
రైతన్న కష్టం తెలిసిన నేత కేసీఆర్ రాక కోసం యావత్ దేశ రైతులు ఎదురుచూస్తున్నారని టీఆర్ఎస్(బీఆర్ఎస్) వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని నందనం సొస�
హైదరాబాద్ : రైతులు పండించిన ధాన్యం ఆఖరి గింజ వరకు కొంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ప్రాథమిక రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో �