రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పాముకాటులాంటి అత్యవసర పరిస్థితుల్లో దవాఖానలకు వచ్చే బాధితుల ప్రాణాలు కాపాడాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తూప్రాన్ ఏరియా దవాఖాన�
మహేశ్వరం : విద్యా, వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో 1 కోటి 30 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఆక్సీజన్ ప్లాంటు పన
నిమిషానికి 1,000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి కరోనా చికిత్సలో 2 డీజీ కీలకం వచ్చే నెలలో అందుబాటులోకి ఔషధం మూడో వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధం కరోనాపై తప్పక విజయం సాధిస్తాం కరోనా నియంత్రణకు డీఆర్డీవో అభివృద�
న్యూఢిల్లీ: సెకండ వేవ్ ముగిసిపోతున్న సూచనల మధ్య ఢిల్లీలో లాక్డౌన్ సడలింపుల గురించి ఆప్ సర్కారు ఆలోచిస్తున్నది. కానీ థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్నదని ఐఐటీ-ఢిల్లీ ఒక అధ్యయన నివేదికలో హెచ్చరించింది. ఈ వేవ్
మంత్రి పువ్వాడ అజయ్ కొత్తగూడెం, మే 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెయ్యిపడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో కార్యరూపం దాల్చనున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన భ�
ఢిల్లీ : కొవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న తన ఆస్పత్రుల కోసం 86 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ రైల్వే మంగళవారం తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్ సోకిన రో
సూర్యాపేట టౌన్, మే 13: ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచామని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి వెల్లడించారు. రెమ్డెసివిర్తోసహా కరోనాకు సంబంధించిన మందులకు ఎలాంటి కొరతలే�
మే చివరి నాటికి 44 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు : ఢిల్లీ సీఎం | దేశ రాజధాని ఢిల్లీలో మే చివరి నాటికి 44 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.