ఇటీవల చెంగిచర్లకు చెందిన ఒక సంస్థ నిర్వాహకుడు 200 ఖాళీ అక్సిజన్ సిలిండర్ల కోసం అన్ని వెబ్సైట్లలో ఆన్లైన్లో కొనేందుకు పరిశోధించాడు. ఇండియమార్ట్ వెబ్సైట్లో బల్క్లో విక్రయించేవారు ఎక్కువగా ఉంటారన
మోర్తాడ్ మండలం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. గతంలో ఎన్నడూ జరగని విధంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతో ముందుకుసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పల్లెప్రగతిలో జి�
హైదరాబాద్ , మే 24: కర్ణాటకలో సోమవారం “చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్” కర్ణాటకలో ప్రారంభమైంది. కర్ణాటక – చింతామణిలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక�
చెన్నై: ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మేవారిపై గూండా చట్టం అమలు చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. ఈ మేరకు శన�
క్రైం న్యూస్ | జనగామ జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులో కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించడం లేదని.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన అడ్వకేట్ సాధిక్ అలీపై కేసు నమోదైంది.
ఢిల్లీ ప్రభుత్వం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నవారికి హోం డెలివరీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ హోం డెలివరీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభించారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్కు విరివిగా వైద్య సహాయం అందున్నది. పలు దేశాలు ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, ఔషధాలు పంపుత�
వైద్య సామగ్రి| కరోనా వైరస్ విజృంభణతో కష్టకాలంలో ఉన్న భారత్కు సాయం కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది. ఇందులో భాగంగా 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని భారత్కు పంపిస్తున్నామని వైట్హౌస్ వర
హైదరాబాద్ : స్వచ్చంద సంస్థ పేరుతో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మల్కాజ్�
కొవిడ్ హాస్పిటల్| ఇరాక్లోని ఓ కరోనా దవాఖానలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో హాస్పిటల్లో చికిత్స పొందుతన్న వారిలో 23 మంది మృతిచెందారు. రాజధాని బాగ్దాద్ శివార్లలోని ఇబ్న్ అల్-ఖతిబ్ దవాఖాన�
ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి | కొవిడ్-19 రోగులు శ్వాస సమస్యలను అధిగమించడం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ పలు జాగ్రత్తలు సూచించింది. బోర్లా పడుకుని బలంగా శ్వాస పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవల్స్
న్యూఢిల్లీ: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ వైమానిక దళాన్ని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. అన్ని రాష్ట్రాల
పనాజీ: కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరుగడంతో గోవా ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్ల ఎగుమతిపై నిషేధం విధించింది. పరిశ్రమల కోసం ఉద్దేశించిన అక్సిజన్ను కూడా వైద్య సేవలకు వినియోగించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ