రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతర ఆదాయవనరైన గ్రానైట్ పరిశ్రమ యజమానులు రోడ్డెక్కారు. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకమయ్యేలా రూపొందించిన జీ.వో. నెం 14, 16లను వెంటనే ఉపసంహరించుకోవాలని నగర వీధుల్లో కదం తొక్కారు. పరిశ్రమ
ఇసుక క్వారీ యాజమాన్యం, ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కై కుంటలో నుండి రోడ్డు వేసి ఇసుక లారీలు నడిపిస్తున్నారని హిమ్మత్నగర్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా హిమ్మత్నగర్ గ్రామస్తులు బుధవారం ఇసుక క్వారీ న
‘అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తాం.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు సకల హంగులతో కొత్త భవనాలు నిర్మిస్తాం’ అంటూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కాగితాలకే
MANDAMARRI | మందమర్రి రూరల్,మార్చి30: మందమర్రి పట్టణంలోని సింగరేణి కేకే వన్ డిస్పెన్సరీ సమీపంలో గల రూరల్ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని అసోసియేషన్ సభ్యులు ఆదివ�
ఒకప్పుడు వెలివాడలు.. అవే ఇప్పుడు వెలుగువాడలు! సమాజానికి దూరంగా బతికే నిరుపేద సగర్వంగా తలెత్తుకొన్న రోజులివి. ఏడాది కిందటి వరకు కూలీలు, ఇప్పుడు యజమానులుగా మారిపోయారు. దేశానికే దారిచూపుతున్న మహోద్యమం.. దళి�