రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలను భారీస్థాయిలో పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 21న ప్రకటించారు. పెరిగిన కనీస వేతనాలను జూన్ 1 నుంచి అన్ని సంస్థలకు అమలు చేస్త�
గత రెండు దశాబ్దాలుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతోందని నిరసిస్తూ స్థానిక సబ్ స్టేషన్ ఎదుట తెలంగ
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల�