ఎట్టకేలకు ఓటీఎస్ నిబంధనల్లో మార్పులు తీసుకొస్తూ జలమండలి నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులు భవిష్యత్లో సక్రమంగా నీటి బిల్లు చెల్లిస్తామని, చెల్లించని పక�
ఆస్తిపన్ను వసూళ్ల నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించడంలో జీహెచ్ఎంసీ అధికారులు ఫెయిలయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ. 2100కోట్ల టార్గెట్ను కమిషనర్ ఖరారు చేయగా..దాదాపుగా రూ. 1900కోట్లు మ�
అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరిట వైసీపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని ఏపీ పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఓటీఎస్ కింద డబ్బులు �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణానికి తీసుకొచ్చిన వన్టైం సెటిల్మెంట్(ఓటీఎస్) పథకానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో టీడీపీ, సీపీఎం శ్రేణులు నిరసనలు చేపట్టాయి. విజయవాడలో టీడీపీ ఎమ్మెల