ప్రాణాపాయ స్థితిలో ఉస్మానియా దవాఖానలో చేరిన ఓ యువతికి ఉస్మానియా దవాఖాన వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. రెండు నెలల క్రితం ప్రాణాపాయ స్థితిలో కోమాలో ఉన్న ఓ యువతి, ప్రస్తుతం బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్ష�
ఉస్మానియా వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తొలిసారిగా ఓ వ్యక్తికి పేగు మార్పిడి చేశారు. 40 ఏండ్ల ఓ వ్యక్తి షార్ట్గట్ సిండ్రోమ్ అనే పేగు సమస్యతో బాధపడుతూ ఉస్మానియాలో చేరాడు
మార్ఫన్ సిండ్రోమ్(జన్యుపరమైన రుగ్మత), తీవ్రమైన హెపటోపల్మనరీ సిండ్రోమ్తో బాధపడుతున్న 14ఏండ్ల బాలుడికి ఉస్మానియా వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. గురువారం ఉస్మానియా దవాఖానలో వివరాలను వైద్యులు వ�
సాధారణంగా 60 శాతం కాలిన గాయాలకు గురైన వ్యక్తులు ప్రాణాలతో బయటపడటం చాలా అరుదు. అందులో వారు కోలుకోవడానికి కనీసం 2 నెలల నుంచి 3 నెలల సమయం పడుతుంది. కానీ 60 శాతం కాలిన గాయాలకు గురైన వ్యక్తికి కొలాజిన్ షీట్స్ (వన్
ఉస్మానియా వైద్యులు మరోసారి ఘనత చాటారు. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించారు. సోమవారం దవాఖానలోని ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూప�