ఫీజు బకాయి ఉన్నదంటూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యంపై పూర్వ విద్యార్థి సామల ఫణికుమార్ హైకోర్టు మెట్లెక్కగా.. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది.
పీఈసెట్లో రెండో దశ కౌన్సెలింగ్ ద్వారా 512 సీట్లు భర్తీ చేసినట్టు ప్రొఫెసర్ పీ రమేశ్బాబు ఆదివారం ప్రకటనలో తెలిపారు. బీపీఈడీ, యూజీడీపీఈడీ ప్రవేశాల్లో కన్వీనర్ కోటాలో 1,27 9 సీట్లకు 595 మంది వెబ్ ఆప్షన్లు ఎం
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పండిట్, పీఈటీలను అప్గ్రెడేషన్ చేస్తామని చెప్పింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆదివారంతో ముగియడంతో జిల్లా వ్యాప్తంగా ఆయా కేటగిరీలో �
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి పలు రకాల వృత్తి విద్యాకాలేజీల్లో కోరినంత ట్యూషన్ ఫీజులు చెల్లించలేదన్న కారణాలతో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రైవేటు క�
ట్యూషన్ సహా ఇతర ఫీజులు చెల్లించకలేదన్న సాకుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉన్నత విద్యామండలి హెచ్చరించింది.