పార్లమెంట్ ఉభయ సభలలో గురువారం నాలుగవ రోజు కూడా గందరగోళ వాతావరణం కొనసాగింది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ విపక్షాలు నినాదాలు చేయడంతో రభస ఏర్పడి సభా కార్
Protests | దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి (vegetable price hike). ఈ నేపథ్యంలో ఉల్లి, ఇతర కూరగాయల ధరల పెరుగుదలపై విపక్ష ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు (Opposition protests).
Lok Sabha: బీజేపీ నేత నిషికాంత్ దూబే వ్యాఖ్యలను లోక్సభలో వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. దీంతో ఉదయం లోక్సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.