స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ విభాగాల్లో భారత ఆశలు మోస్తున్న పీవీ సింధు, కిరణ్ జార్జి పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్-చిరాగ్ ద్వయం తమ జోరున�
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగి మరోసారి నిరాశపరిచింది. మహిళల డబుల్స
మంగళవారంనుంచి ఆరంభం కానున్న తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హెచ్ఎస్ ప్రణయ్పైనే భారత్ ఆశలన్నీ. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ ఇక్కడ మూడో సీడ్గా బరిలోకి దిగనున్నాడు. తొలి రౌండ్లో ప్రణయ్ క్వ
నేటి నుంచి కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ మరో టోర్నీకి సిద్ధమవుతున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల�