బోడుప్పల్లో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటనలో మృతుడి భార్య, కొడుకుతోపాటు మరో వ్యక్తిని రిమాండ్కు తరలించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రక
బైక్పై నుంచి కింద పడిపోయిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నాగోల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మక్బూల్ జానీ కథనం ప్రకారం.. నాగోల్, లలితానగర్ కాలనీకి చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ�
సరదాగా గడిపేందుకు విశాఖ బీచ్కి వచ్చిన విదేశీయుల్లో అలల తాకిడికి ఇద్దరు కొట్టుకునిపోయి ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇటలీ నుంచి
వడదెబ్బతో ఒకరు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బీరప్పగడ్డ ప్రాంతానికి చెందిన నేతి అంతయ్య (70) లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో దినసరి కూలీగా ప�