ప్రతి సినిమాలో పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఇటీవల ‘ఓం భీమ్ బుష్' సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తాజాగా ‘శ్వాగ్' చిత్రంలో నటిస్తున్నారు. హసిత్గోలి దర్శకత్వం
టాలీవుడ్లో దూసుకుపోతున్న బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్. హిందీ బిగ్బాస్ ద్వారా వచ్చిన క్రేజ్తో తెలుగులో చక్కటి అవకాశాలను అందుకుంటున్నది ఈ నటి! ఇక సోషల్ మీడియాలో ఆయేషా చాలా యాక్టివ్గా ఉంటుంది.
సరికొత్త పాయింట్తో ‘ఓం భీం బుష్' చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రేక్షకుల్ని వినోదంతో పాటు థ్రిల్కు గురిచేసే అంశాలెన్నో ఉంటాయని చెప్పారు హీరో శ్రీవిష్ణు. ఆయనతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధా�
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘ఓం భీమ్ బుష్'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. యువీ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు నిర్మించాయి. ఈ నెల 22న ప్రేక్షకుల మ�
‘ఇందులో నా పేరు డా.వినయ్ గుమ్మాడి. పీహెచ్డీ చేయాలని ఫ్రెండ్స్తో కలిసి ఉస్మానియాలో చేరతాం. కానీ అసలు ఉద్దేశ్యం మాత్రం వేరు. అక్కడ వచ్చే స్టయిఫండ్, ఉచిత హాస్టల్ సౌకర్యం వీటికోసమే మా పీహెడ్డీ. నేను సైన�
ఈ నెల 22న మా థియేటర్స్కి రండి. మీరు నవ్విన నవ్వులకు థియేటర్లు బద్దలైపోతాయి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో రండి.. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.
‘యూనివర్సిటీలో చదువుకున్న ముగ్గురు.. ఓ గ్రామంలో గుప్తనిధులకోసం చేసిన అన్వేషణే ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘ఓం భీమ్ బుష్” అన్నారు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. ‘హుషారు’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు త�
‘ఈ సినిమాని పూర్తిగా ఇంగ్లిష్లో తీసి హాలీవుడ్లో విడుదల చేయాలని అనుకున్నాం. పాన్ వరల్డ్ సినిమాలా ఎక్కడ విడుదల చేసినా ఆడే కథ ఇది. ఇలాంటి పాయింట్తో ఇప్పటివరకూ సినిమా రాలేదు.