నిజామాబాద్ జిల్లా నూనె గింజల సాగులోనూ ప్రత్యేకతను సాధించింది. నూనె గింజలను సాగుచేసే రైతులకు కేసీఆర్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను అందించి, వారికి శిక్షణ సైతం ఇప్పించింది. ఆర్మూర్ మండలం చేపూర్ శివా�
నాణ్యమైన నూనెల ఉత్పత్తిని పెంచేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసింది. శరీరానికి అవసరమైన మంచి కొవ్వులకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా నూనెను వె
యాసంగి సీజన్లో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటలతో పాటు నూనెగింజల సాగుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా యాసంగిలో కుసుమ పంటను కొత్తూరు మండలంలో అధికంగా పండిస్తున్నారు
దేశవ్యాప్తంగా నూనెగింజల సాగు పెరగాల్సిన అవసరం ఉన్నదని ఐసీఏఆర్ భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ (ఐకార్ - ఐఐవోఆర్) డైరెక్టర్ డాక్టర్ ఎం సుజాత అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఆ సంస్థ 45వ వ్య
ప్రస్తుత సీజన్లో పత్తి, ఆయిల్పాం, నూనెగింజల పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, వాటిని సాగుచేస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. ఈ పంటలకు కనీస ధరకు మించిన రేటు లభిస్తుంద�