ఆయిల్పాం తోటల సాగుతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మం గళవారం వనపర్తి మండలంలోని అచ్యుతాపురంలో రైతు బోయిని వాసు 4ఎకరాల్లో సాగు చేస�
దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఆయిల్పామ్ తోటల సాగు సత్ఫలితాలనిస్తున్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ను తెరపైకి తెచ్చిన అప్పటి సర్కారు దాన్ని సాగు చేసేలా �
జిల్లాలో ఆయిల్పాంల విస్తరణ ఆగిపోయినట్లే కనిపిస్తున్నది. శాశనసభ ఎన్నికల తర్వాత అధికారులు ఆ వైపు దృష్టి సారించకపోవడంతో తోటల సాగు సందిగ్ధంలో పడింది. ఈ ఏడాది మార్చి నాటికే 1048 ఎకరాల్లో తోటలను విస్తరించాలని
ఆయిల్ పామ్లో అంతర పంటల సాగుతో అధిక లాభం పొందుతున్నారని సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. చివ్వెంల మండల పరిధి గుంపుల తిరుమలగిరిలో బుధవారం ఆయన ఆయిల్ పామ్ తోటలను పరిశీలించి మాట్లాడారు.
Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు వస్తుండడంతో రంగారెడ్డి జిల్లా రైతాంగం ఆ దిశగా ఆసక్తి చూపుతున్నది. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, అధిక రాబడిని తెచ్చే పంటలు పండించడంపై దృష్టి సారిస్తున్నారు.
రాష్ట్రంలో సాధారణ అటవీ ప్రాంతానికి తోడుగా మరో కొత్త అటవీ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ ఆయిల్పాం’ పథకం ఈ కొత్త అడవిని సృష్టిస్తున్నది. ఇది చదువుతు