తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న రాగి జావా, పల్లి పట్టి, నువ్వుల లడ్డు, జొన్న లడ్డు, చిరుధాన్యాలతో లడ్డు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం, పుట్నాలు, వేరుశనగ పల్లీల పొడి, మునగాకు కారం పొడి మొదలగు పదార్థా�
ఇటీవల ఢిల్లీలో ఓ 32 ఏండ్ల ఐటీ ఉద్యోగిని పిత్తాశయం నుంచి డాక్టర్లు 1,500 రాళ్లను తొలగించారు. ఇది వైద్యరంగాన్ని కుదిపివేసింది. ఇక సమస్యకు కారణం ఆ ఉద్యోగిని క్రమం తప్పకుండా జంక్ఫుడ్, కొవ్వులు ఎక్కువున్న ఆహారం
సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే పౌష్టిక ఆహారాల్లో ఒకటి పాలు. వయసుతో సంబంధం లేకుండా మన దేశంలో ఎక్కువ మంది పరగడుపున, రాత్రి పడుకునే ముందు పాలు తాగుతుంటారు. పెరుగు, వెన్న, పనీర్ లాంటి పాల ఉత్పత్తుల వాడకమూ ఎక్కు�
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ శబరి అన్నారు. గురువారం మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షంలో భాగంగా, సీమంతాలు, చిన్నారులకు అన్న�
కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను వైద్య సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పరిశీలకుడు ప్రతాప్ సంపత్ పేర్కొన్నారు. నిర్మల్లోని రాం నగర్ ఆరోగ్య కేంద్రం పరిధిలోని బోయవాడలో, బస్డిపో సమ�