పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని అంతా కోరుకుంటారు. కానీ చాలామంది వారి లంచ్ బాక్సులపై శ్రద్ధపెట్టరు. ఏది త్వరగా అయితే అది చేసి పెడుతుంటారు. దీంతోపాటు పిల్లలు మారాం చేస్తున్నారని జంక్ఫుడ్ కూడా పెడుత�
ఈ కాలం పిల్లలకు జంక్ఫుడ్ అంటే ఇష్టం. స్కూల్కు స్నాక్స్ కూడా ప్యాకేజ్ ఫుడ్ తీసుకెళ్తుంటారు. ప్రతిరోజూ బేకరీ ఫుడ్ తప్పనిసరి. అయితే, ఇలాంటి ఆహార అలవాట్లతో పిల్లల్లో అనారోగ్య సమస్యలు తప్పవట�
ఆరోగ్య సమస్యలు రాకుండా ‘బాలామృతం’.. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేత మల్కాజిగిరి, నవంబర్ 9: పిల్లలు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన ఆరోగ్యం కోసం ప్రభుత్వం నెలనెలా పోషకాహారం అందిస్తున్నది. పోషకాహార లోప
నెక్కొండ: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్యామల కోరారు. మండల కేంద్రంలోని భారతి మండల సమాఖ్య కార్యాలయంలో దీక్షకుంట అంగన్వాడీ సెక్�
న్యూఢిల్లీ : మధుమేహంతో బాధపడే వారు పండ్లకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉండే పండ్లను మధుమేహులు నిరభ్యంతరంగా తినవచ్చని న్యూట్రిషియన్లు చెబుతారు. మ�
ఖమ్మం : గర్బిణీలు, బాలింతలు పోషక విలువలతో కూడిన ఆహారాన్నే తీసుకోవాలని ఖమ్మం అర్బన్ ప్రాజెక్టు సీడీపీవో కవిత సూచించారు. పోషణ మాసంలో భాగంగా రఘునాథపాలెం మండలం రాంక్యాతండా సెక్టార్ పరిధిలోని రాంక్యాతండాలో �
రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాబాద్ : పిల్లల ఎదుగుదలకు పోషకాహారం అందించాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం
గ్యాస్ సిలిండర్లు, ప్రెషర్ కుక్కర్ల పంపిణీ ‘గిరిషోషణ’ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ 584 గ్రామాల్లో 16,369 మంది లబ్ధిదారులకు మేలు హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గిరిజన తెగలకు సంపూర్ణ ఆరో
కొవిడ్ సంక్షోభ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం ముఖ్యం. ఇవే అలవాట్లను పిల్లలకూ నేర్పించాలి. వీటితోపాటు పోషకాహారం అవసరం. ప�
న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్కు గవర్నర్ శ్రీకారం హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొండ రెడ్లు, చెంచులు, ఇతర ఆదిమజాతి గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి న్యూట్రిషన్ ఇంటర్వెన్షన