ఈ కాలం పిల్లలకు జంక్ఫుడ్ అంటే ఇష్టం. స్కూల్కు స్నాక్స్ కూడా ప్యాకేజ్ ఫుడ్ తీసుకెళ్తుంటారు. ప్రతిరోజూ బేకరీ ఫుడ్ తప్పనిసరి. అయితే, ఇలాంటి ఆహార అలవాట్లతో పిల్లల్లో అనారోగ్య సమస్యలు తప్పవట. అవుట్సైడ్ ఫుడ్ తింటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు రెనోవా హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కే అశ్విని. పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి.