బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) నిర్మల్ జిల్లా పర్యటన గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.
నిర్మల్ జిల్లా కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది.’ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాద�
జననేత, యూత్ ఐకాన్, ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ర�
ఐటీ, పురపాలక, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నిర్మల్ జిల్లా లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా దిలావర్పూర్ మండలంలో